తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణికి స్వల్ప అస్వస్థత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా శోభతో పాటు కేసీఆర్, కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లారని సమాచారం.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు