TDP Janasena BJP : ఢిల్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చర్చలు ఆలస్యం

ఢిల్లీలో వేదికగా జరుగుతున్న టీడీపీ, జనసేన మరియు బీజేపీ( TDP Janasena BJP ) పొత్తుల చర్చలు ఆలస్యం అవుతున్నాయి.

బీజేపీ, బీజేడీ పొత్తు చర్చలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) బిజీబిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో అమిత్ షా పిలుపుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎదురు చూస్తున్నారు.కాగా పొత్తుల వ్యవహారంపై సాయంత్రం కల్లా క్లారిటీ రానుంది.

సీట్ల సర్దుబాటు నేపథ్యంలో టీడీపీ ప్రతిపాదనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో( Purandeshwari ) జాతీయ నాయకత్వం ఇప్పటికే చర్చించింది.ఈ క్రమంలో పొత్తులో బీజేపీకి( BJP ) నాలుగు నుంచి ఐదు లోక్ సభ, ఒక రాజ్యసభ సీటుతో పాటు తొమ్మిది నుంచి పది అసెంబ్లీ స్థానాలు ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైరల్ వీడియో : ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..
Advertisement

తాజా వార్తలు