ఐఏఎస్ అధికారి గిరిషాపై సస్పెన్షన్ వేటు..!

ఏపీలో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో ఈసీ చర్యలకు సిద్ధమైంది.

 Suspension Of Ias Officer Girisha ..!-TeluguStop.com

ఈ మేరకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో నకిలీ ఓటర్లు, ఎపిక్ కార్డుల వ్యవహారంలో అప్పటి తిరుపతి ఆర్వో, ఏఆర్వో, బీఎల్ఓలపై ఈసీ చర్యలకు ఆదేశించింది.

సుమారు ముప్ఫై వేలకు పైగా నకిలీ ఓట్లు, ఓటర్ కార్డులు జారీ అయినట్లు ఈసీ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి గిరిషాపై సస్పెన్షన్ వేటు వేసింది.

కాగా గిరిషా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నారు.తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సమయంలో గిరిషా రిటర్నింగ్ అధికారిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube