బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి

బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswar ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి( Subbareddy )కొత్తగా బిజెపి అధ్యక్షురాలు అయినంత మాత్రాన అభివృద్ధి కనబడలేదా పవన్ కళ్యాణ్ ఒక్కడితో ఏమీ కాదు.

ముగ్గురితో వచ్చిన సింహం సింగల్ గానే వస్తుంది పోటీకి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదో తేల్చుకోవాలి.

తాజా వార్తలు