Sheep Distribution Scheme : గొర్రెల పంపిణీ పథకం స్కాం.. ఏసీబీకి విజిలెన్స్ నివేదిక

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం( Sheep Distribution Scheme ) కుంభకోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా పశు సంవర్ధక శాఖలో డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు( Vigilance officers ) పరిశీలించారు.

 Sheep Distribution Scheme : గొర్రెల పంపిణీ పథక�-TeluguStop.com

ఈ క్రమంలోనే పశు సంవర్ధక శాఖలో కీలక ఫైల్స్ మాయం అయ్యాయని అధికారులు గుర్తించారు.విజిలెన్స్ విచారణ అనంతరం అధికారులు ఏసీబీకి నివేదిక ఇవ్వనున్నారు.

కుంభకోణంలో మరో ఇద్దరు అధికారుల పాత్రను ఏసీబీ గుర్తించింది.అదేవిధంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్( Contractor Moinuddin ) కు సహకరించిన అధికారులను విచారించిన ఏసీబీ ఏడీ, జేడీ పాత్రపై కూడా ఆరా తీస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube