మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని చెప్పారు.

వాస్తవాలను వదిలి బీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు.దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారన్న జూపల్లి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.125 అడుగుల విగ్రహం, కొత్త భవనాలు నిర్మిస్తే అభివృద్ధి జరగదని తెలిపారు.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!