రైతులకు అన్నదానం చేసిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ రైతులకు సింగసముద్రం మైసమ్మ వద్ద పండగ నిర్వహించగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి 150 మంది రైతులకు అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, యామగొండ కిష్టా రెడ్డి, మ్యాకల శరవింద్, బాధ శ్రీనివాస్, బాధ రాజు, తో రైతులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News