ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు ఆర్.కే.రోజా అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు.అనంతరం వీరు కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకున్నారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేసి, ప్రసాదములు అందజేశారు.