హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ లో రోడ్డుప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది.

ఈ ఘటన హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

మృతులు జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.

దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?