పబ్లిసిటీ పిచ్చితో ప్రతిపక్షం ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది..ఆర్కే రోజా

పబ్లిసిటీ పిచ్చితో ప్రతిపక్షం ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది కందుకూరులో చంద్రబాబు ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు‌ కోల్పోయి, 30 మంది క్షతగాత్రులు అయ్యారు నిత్యావసర సరుకులు పంపిణీ ఎర చూపి ఈ దాష్టికానికి పాల్పడ్డారు ఈ ప్రమాదానికి కారకులైన చంద్రబాబు, లోకేష్ లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నీచ రాజకీయాలు కంటబడటం లేదు ఇప్పటంలో ఏమి లేనిదానికి హడావిడి చేసిన పవన్ నేడు మౌనం వహిస్తున్నాడు చంద్రబాబు, లోకేష్, పవన్ లు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారు వైసిపీ కుట్ర చేస్తుంది అంటున్న లోకేష్ ట్వీట్ అబద్ధం చంద్రబాబును మించిన నీచమైన స్థాయికి లోకేష్ దిగజారిపోయాడు బహిరంగ సభలకు కాళీ ప్రదేశాలను మాత్రమే కేటాయించాలి అనే ఆలోచన చేస్తున్నాం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పొంది తిరిగి ఏపిలో చొరబడుతాం అంటే ఊరుకునేది లేదు కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏపికి అన్యాయం చేసింది కేసిఆర్ ఏపిలో కాలుపెడితే ప్రజలే బుద్ది చెబుతారు.

 Rk Roja Comments About Opposition ,chandrababu ,rk Roja  ,lokesh , Pawan Kalyan,-TeluguStop.com

బిఆర్ఎస్ పార్టీపై మంత్రి రోజా ఫైర్ కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీశారు కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏపికి అన్యాయం చేసింది ఉమ్మడి రాజధాని హైదరాబాదును తెలంగాణకు పరిమితం చేశారు బిఆర్ఎస్ పేరు పెట్టుకొని కేసిఆర్ ఏపిలో కాలుమోపితే ప్రజలే బుద్ది చెబుతారు బీఆర్ఎస్ పార్టీలో చేరేవారికి ప్రజలు సరైన సమాధానం ఇస్తారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube