తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు సృజన చౌదరి

తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యుడు సృజన చౌదరి దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.

 Rajya Sabha Member Srijana Chaudhary Visited Tirumala Srivara , Rajya Sabha Memb-TeluguStop.com

టిటిడి అధికారులు ఆయనకు దర్శనం ఏర్పాట్లు చేయగా దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సృజనా చౌదరి కోవిడ్ విపత్తు సమయంలో సైతం టిటిడి పరిపాలన, నిర్వహణ నిజంగా అభినందించదగింది అన్నారు.

శ్రీవాణీ ట్రస్ట్ టికెట్లు ప్రవేశ పెట్టి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడం శుభపరినామం అన్నారు.ఈ సందర్భంగా టిటిడికి అభినందనలు తెలిపారు సృజనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube