తెలంగాణలో తొలిసారి ప్రియాంక గాంధీ బహిరంగ సభ

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో తొలిసారి బహిరంగ సభలో పాల్గొననున్నారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర త్వరలో నల్గొండకు చేరనుంది.

ఈ క్రమంలో నల్గొండలో ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.  జూన్ మొదటివారంలో జరిగే సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Priyanka Gandhi's Public Meeting For The First Time In Telangana-తెలంగ

అదేవిధంగా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

పైనాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు