ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా..!

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్న ఆయన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు.

 Prime Minister Asked About Odisha Train Accident Incident..!-TeluguStop.com

ఇప్పటికే రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ మృతులకు, బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.మరోవైపు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 238 మంది మృతిచెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube