సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న రెస్క్యూ

కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో రెస్క్యూ కొనసాగుతోంది.దాదాపు 36 గంటలుగా కొండరాళ్ల మధ్యలో రాజు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

 Ongoing Rescue In Singarayapalli Forest Area-TeluguStop.com

సమాచారం అందుకున్న అధికారులు నాలుగు జేసీబీలతో కొండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.స్టోన్ క్రషర్ తో రాళ్లను పగులగొడుతున్నారు.

ఈ క్రమంలో రాజుకు ఓఆర్ఎస్, మంచినీళ్లను అధికారులు అందిస్తున్నారు.అయితే రాజుకు ప్రాణాపాయం ఏం లేదని పోలీసులు చెబుతున్నారు.

మంగళవారం వేట కోసం అడవికి వెళ్లిన రాజు సెల్ ఫోన్ జారిపోవడంతో రాళ్ల మధ్యకు దూరి ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube