మునుగోడు ఎమ్మెల్యేకు వింత అనుభవం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గురువారం వింత అనుభవం ఎదురైంది.ఇటీవల ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా చౌటుప్పల్ పట్టణంలో నిర్మించే దోభి ఘాట్ శంఖుస్థాపన కోసం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు.

 Munugode Mla Kusukuntla Prabhakar Reddy Had A Strange Experience, Munugode Mla ,-TeluguStop.com

కానీ, శిలాఫలకం వేయడం మరిచారు.తీరా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళేసరికి అసలు శిలాఫలకమే లేకపోవడంతో స్థానిక ప్రజాపతినిధులు, అదికారులపై ఎమ్మెల్యే కూసుకుంట్ల అసహనం వ్యక్తం చేశారు.

శిలాఫలకం లేకుండా తనను ఎందుకు ఆహ్వానించారంటూ ఫైరయ్యారు.చివరికి చేసేదేమీ లేకా అక్కడి నుంచి వెనుదిరిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube