శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు తారకరత్న సందడి చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సినీ నటుడు తారకరత్న సందడి చేశారు.

హిందూపురం పట్టణంలోని గుర్నాథ్ థియేటర్లో వీరసింహారెడ్డి సినిమా చూసేందుకు వచ్చిన ఆయన సందడి చేశారు .

వేలాదిమంది అభిమానులతో తారకరత్న సినిమా వీక్షించారు.బాలయ్య అభిమానులు తారకరత్నకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ బాబాయిగా కాకుండా ఆయన అభిమానిగా బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో సినిమా చూడడం చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు.హిందూపురం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, ఇక్కడ జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని అన్నారు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు