MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఎమ్మెల్సీ కవిత..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) నిందితురాలిగా ఉన్నారని తెలుస్తోంది.

 Mlc Kavitha : లిక్కర్ స్కాం కేసులో నిం-TeluguStop.com

మద్యం కుంభకోణం నిందితుల స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిందని సమాచారం.

ఈ నెల 26న విచారణకు ఢిల్లీలో సీబీఐ( CBI ) హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఈ కేసులో కీలక నిందితులు అఫ్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube