ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్

హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.జీహెచ్ఎంసీ నకిలీ సర్టిఫికెట్ల దందాలో ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు.

 Mla Rajasingh's Comments On The Issue Of Fake Certificates-TeluguStop.com

ఫేక్ సర్టిఫికెట్స్ వ్యవహారంపై సీబీఐతో లోతుగా విచారణ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.బర్త్, డెత్ సర్టిఫికెట్లే కాకుండా ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు కూడా తనిఖీ చేయాలని కోరారు.

అయితే తాజాగా జీహెచ్ఎంసీలో నిర్దేశిత ధ్రువపత్రాలు లేకుండానే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube