ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన..!!

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లపై ఆరా తీశారు.

ఈ క్రమంలోనే పడిపోతున్న మిర్చి ధరలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీశారు.మార్కెట్లలో అవకతవకలకు తావులేకుండా చూడాలని చెప్పారు.

అదేవిధంగా ధరలు క్షీణించకుండా చూడాలని తెలిపారు.రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు