టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో ఎవరినీ వదిలేదని తెలిపారు.

ఈ ఇష్యూలో ఎంత పెద్దవాళ్లున్నా వదలే ప్రసక్తి లేదని వెల్లడించారు.టీఎస్పీఎస్సీకి ఉన్న నిబద్ధత దేశంలో ఏ బోర్డుకూ లేదని మంత్రి తలసాని తెలిపారు.

టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలన్నీ పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు.రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.

యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?
Advertisement

తాజా వార్తలు