ఎంతమంది పీకే లు వచ్చినా పీకేదేమీ లేదు - మంత్రి జోగి రమేష్

చంద్రబాబు పీకే భేటీపై మంత్రి జోగి రమేష్ కామెంట్స్.చంద్రబాబు కు ఒక పీకే ఉండగా రెండో పీకే ను తెచ్చుకున్నాడు.

ఎంతమంది పీకే లు వచ్చినా పీకేదేమీ లేదు.మేనిఫెస్టో రూపంలో చంద్రబాబు ప్రజలను ప్రలోభ పెడుతున్నారు.

భవిష్యత్తు కు గ్యారంటీ లేని చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తాడు.టీడీపీ-జనసేన-బీజేపీని ఎవరూ నమ్మే స్థితిలో లేరు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు