పెట్టుబడులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

పారిశ్రామికవేత్తలకు ఏపీ అనుకూలమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

 Minister Gudivada Amarnath's Key Comments On Investments-TeluguStop.com

పరిశ్రమల కోసం 40 వేల ఎకరాలు సిద్ధం చేశామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి జీఐఎస్ దోహదపడుతుందని తెలిపారు.త్వరలో మచిలీపట్నం, భావనపాడు పోర్టులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిబంధన ప్రకారం ఒప్పందాలు చేసుకున్నామన్నారు.

ప్రతి నెలలో కనీసం ఒక పరిశ్రమ వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube