నేడు సీబీఐ ముందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ ముందు హాజరుకానున్నారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డిని అధికారులు విచారించనున్నారు.అయితే అవినాశ్ రెడ్డికి 160 సీఆర్పీసీ నోటీసులను సీబీఐ అధికారులు అందించిన విషయం తెలిసిందే.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?