లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి : జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విశాఖపట్నం తీరం వెంబడి, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

 Inland People Be Vigilant: Gvmc Commissioner Dr. G. Laxmisha-TeluguStop.com

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆశానీ తుఫాన్ ప్రభావంతో విశాఖ నగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలలో నివసించే వారు, తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు,కొండవాలు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని తెలియజేశారు.అత్యవసర పరిస్థితిలో 1800 4250 0009 కానీ 0891 2869106 కాల్ చేయాలని కోరడమైనది.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube