అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం చెలరేగింది.పెద్దపప్పూర్ ఇసుక రీచ్ తవ్వకాలపై అధికారులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయని తెలుస్తోంది.

అక్రమ ఇసుక మాఫియాను ఆధారాలతో బయటపెట్టినా అధికారులు స్పందించడం లేదంటూ వెలిసిన కరపత్రాలు సంచలనంగా మారాయి.అయితే నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.మరోవైపు గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు