తరతరాలుగా మోసపోతున్న రాయలసీమకు సమన్యాయం జరగాలంటే రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ అవసరమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ( Byreddy Rajashekar Reddy )అన్నారు.
అన్ని రంగాల్లో రాయలసీమకు సమాన వాటా లేకుండా, రాకుండా చేస్తున్న దొంగ నాయకుల కుతంత్రాలను బట్టబయలు చేసి మనకు న్యాయంగా రావాల్సిన నీళ్లు, నియమకాలు కోసం, భావితరాల కోసం పాటుపడుతున్న ప్రభుత్వాలకు అంట నట్టుగ ఉందని, ఎన్నికల అప్పుడు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో కూడా రాయలసీమ( Rayalaseema ) వెనుకబాటు గురించిన ప్రస్తావన ఉంటుంది.
కానీ రాయలసీమ ప్రజల భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని, పలుకు బడులను పెంచుకొని రాజకీయంగా అందలాలికే నాయకులు గతంలో ఎందరోనూ చూసాం.ఇదే కరువు సీమ 1991లో సాక్షాత్తు దేశ ప్రధానిని అందించింది.
కానీ ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదు.వెనుకపాడు తనం పోరాడానికి పండేలా సరహా ప్యాకేజీ ఇస్తామని ఆశపెట్టి , అన్ని ప్రభుత్వాలు కలిసి ఇదివరకు రాయలసీమ సాగునీటి రంగంలో మొత్తం కేవలం 43 వేల కోట్లు మాత్రమే అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy