రాయలసీమకు సమన్యాయం జరగాలంటే రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ అవసరం..బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

తరతరాలుగా మోసపోతున్న రాయలసీమకు సమన్యాయం జరగాలంటే రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ అవసరమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ( Byreddy Rajashekar Reddy )అన్నారు.

అన్ని రంగాల్లో రాయలసీమకు సమాన వాటా లేకుండా, రాకుండా చేస్తున్న దొంగ నాయకుల కుతంత్రాలను బట్టబయలు చేసి మనకు న్యాయంగా రావాల్సిన నీళ్లు, నియమకాలు కోసం, భావితరాల కోసం పాటుపడుతున్న ప్రభుత్వాలకు అంట నట్టుగ ఉందని, ఎన్నికల అప్పుడు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో కూడా రాయలసీమ( Rayalaseema ) వెనుకబాటు గురించిన ప్రస్తావన ఉంటుంది.

కానీ రాయలసీమ ప్రజల భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని, పలుకు బడులను పెంచుకొని రాజకీయంగా అందలాలికే నాయకులు గతంలో ఎందరోనూ చూసాం.ఇదే కరువు సీమ 1991లో సాక్షాత్తు దేశ ప్రధానిని అందించింది.

If Rayalaseema Is To Be Balanced, It Is Necessary To Collect Signatures From All

కానీ ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదు.వెనుకపాడు తనం పోరాడానికి పండేలా సరహా ప్యాకేజీ ఇస్తామని ఆశపెట్టి , అన్ని ప్రభుత్వాలు కలిసి ఇదివరకు రాయలసీమ సాగునీటి రంగంలో మొత్తం కేవలం 43 వేల కోట్లు మాత్రమే అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తాడు.

వింటర్ లో రోజు మార్నింగ్ ఈ హెర్బల్ టీ తాగితే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!
Advertisement

తాజా వార్తలు