ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సిసోడియా రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Hearing On Sisodia's Bail Plea In Delhi Liquor Scam Case Adjourned-TeluguStop.com

ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసింది.అనంతరం సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

అయితే ఈనెల 9న మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా… పదకొండు రోజులుగా ఆయన ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube