హ్యాంగింగ్ బ్రిడ్జి ఘటన..100కు పెరిగిన మృతుల సంఖ్య

గుజరాత్లో మోర్బి కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.ఈరోజు తెల్లవారుజాము వరకు 100 మందికి పైగా మరణించినట్లు తేలిందని గుజరాత్ సమాచార శాఖ వెల్లడించింది.

 Hanging Bridge Incident.. Death Toll Rises To 100-TeluguStop.com

కాగా.ఈ ప్రమాదం నుంచి దాదాపు 177 మందిని రక్షించారు.

ప్రస్తుతం 19.మంది చికిత్స పొందుతున్నారు.ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube