షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు..: సీఈఓ వికాస్ రాజ్

హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో మీడియా సెంటర్ ప్రారంభమైంది.ఈ క్రమంలో మీడియా సెంటర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రారంభించారు.

 Elections As Per Schedule..: Ceo Vikas Raj-TeluguStop.com

ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలు మాత్రమే ఉందన్నారు.

ఈ క్రమంలో మరో వారం రోజుల్లో స్పెషల్ సమ్మరి రివిజన్ ముగుస్తుందన్న సీఈఓ వికాస్ రాజ్ జిల్లాలో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.అదేవిధంగా ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు.

వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో తెలంగాణలో సీఈసీ పర్యటిస్తుందని తెలిపారు.ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube