గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు..!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!

తాజా వార్తలు