Telangana Congress : తెలంగాణలో పెండింగ్‎లో ఉన్న 8 ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు..!

తెలంగాణలో పెండింగ్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులపై( Loksabha Congress Candidates ) క్లారిటీ రానుంది.ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.

 Congress Is Working On 8 Pending Mp Seats In Telangana-TeluguStop.com

సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది స్థానాలపై కమిటీ చర్చించి దాదాపు ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది.

ఖమ్మం,( Khammam ) వరంగల్,( Warangal ) నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల ఎంపీ అభ్యర్థులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.కాగా ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube