PM Narendra Modi : బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి..: మోదీ

జగిత్యాలలో బీజేపీ( BJP ) నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) కీలక వ్యాఖ్యలు చేశారు.మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర లిఖించబోతున్నారని తెలిపారు.

 Congress And Brs Will Be Swept Away In Bjps Brawl Modi-TeluguStop.com

లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పనైపోతుందన్నారు.బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress,BRS ) కొట్టుకుపోతాయని మోదీ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చిన మోదీ 400 సీట్లు దాటాలని చెప్పారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన అవినీతిని ఒకరినొకరు కవర్ చేసుకుంటున్నారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన పార్టీయే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) లో కమీషన్లు తీసుకుందని ఆరోపించారు.కుటుంబ పార్టీల హయాంలోనే రూ.లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube