Karimnagar : కరీంనగర్ జిల్లా రాములపల్లిలో ఉద్రిక్తత..!

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay ) నిర్వహిస్తున్న పర్యటనలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం( Husnabad Constituency )లోని రాములపల్లిలో బీజేపీ ప్రజాహిత యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

 Congress Activists Protest Against Bandi Sanjay In Husnabad-TeluguStop.com

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ శ్రేణులు( BJP Activists ) వారిపై దాడికి దిగారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.

కాగా ఈ ఘర్షణలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.దీంతో రాములపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube