సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం

సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కనిపించింది.

ఈ క్రమంలోనే హెటిరో పరిశ్రమ హెచ్ బ్లాక్ లోకి చిరుత ప్రవేశించినట్లు కార్మికులు గుర్తించారు.దీంతో స్థానిక పరిశ్రమల్లోని కార్మికులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.చిరుతను పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement