తుపాను కారణంగా పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..!!

గులాబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.దీంతో రాష్ట్ర ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు.

 Chandrababu Issues Key Orders To Party Workers Due To Cyclone Tdp, Chandrababu,a-TeluguStop.com

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో.బాధితులకు అండగా ఉండాలని వారిని ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telugu Ap, Chandrababu, Cyclone Area Ap, Tdp, Ysrcp-Telugu Political News

తుఫాన్ పీడిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి సాయం కావలసి వచ్చినా.పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్లాలని సమాచారం ఇవ్వాలని.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

చాలా వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా.ఈదురు గాలులు వీస్తూ ఉండటంతో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో.ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి.మహిళా మృతి చెందడం జరిగింది.

గులాబ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. రాయలసీమ జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో.ప్రభుత్వం కూడా ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube