రుద్రoగి బీఆర్ఎస్ నేతల సంబరాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీనరసింహారావు( Lakshminarasimha Rao ) ను, పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో రుద్రoగి మండల కేంద్రంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు అనుచరులు టపకాయలు కాల్చి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెల్మెడ లక్ష్మీనరసింహారావు ను ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

 రుద్రoగి బీఆర్ఎస్ నేతల సంబరాల�-TeluguStop.com

రానున్న ఎన్నికల్లో చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆకాండ మెజార్టీతో గెలిపిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో బండారు నర్సయ్య ,మాడిశెట్టి ఆనందం, కేసిరెడ్డి నర్సారెడ్డి,ఉప్పులూటీ గణేష్,మారంపెళ్లి రాజ్కుమార్,వెంగల కొమురయ్య,మంచే రమేష్,పాల నర్సయ్య,దాసరి గంగరాజం, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube