కరోనా బారిన పడ్డ బాలీవుడ్ టాప్ హీరోయిన్..!!

దేశంలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా గానీ వైరస్ విజృంభన భారీగా ఉండటంతో.

దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లే అని వైద్యులు తెలియజేస్తున్నారు.మరో పక్క కేంద్ర.

  రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా బారిన పడటం మీడియా వర్గాల్లో సంచలన వార్తగా వైరల్ అవుతోంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈరోజు ఉదయం కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో.

Advertisement

వెంటనే టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా రిపోర్టు రావడం జరిగింది.వెంటనే సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ లోకి వైద్యుల సూచనల మేరకు వెళ్లినట్లు.

కత్రినాకైఫ్ తెలియజేసింది.ఇదే తరుణంలో గత కొద్ది రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, వైద్యులు సలహా పాటించాలి అని.అందరూ జాగ్రత్తగా ఉండాలని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో కరోనా నీ జయించటం జరుగుతోంది అని తెలిపింది.దీంతో కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు