అమరావతిపై బీజేపీ స్టాండ్ మారదు.. ఎంపీ జీవీఎల్

ఏపీ రాజధాని అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు.రాజధాని అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ మారదని చెప్పారు.

సచివాలయం ఎక్కడ ఉంటే రాజధాని అక్కడే ఉన్నట్లు అని పేర్కొన్నారు.సీఎం జగన్ విశాఖ వస్తారని ఎన్నోసార్లు చెప్పారని విమర్శించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు