బీజేపీకి రైతులంటేనే కోపం.. మంత్రి హరీశ్ రావు కామెంట్స్

బీజేపీపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీజేపీకి రైతులు అంటేనే కోపం…ఎందుకో మరి అని ప్రశ్నించారు.

 Bjp Is Only Angry With Farmers.. Minister Harish Rao Comments-TeluguStop.com

నల్ల చట్టాలను రద్దు చేయమని అడిగినందుకే రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష పెంచుకున్నట్లు ఉందని తెలిపారు.కిసాన్ అనే పేరు కనిపిస్తే చాలు మోదీ ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టేస్తోందని ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మూటలు.రైతులకు కోతలు పెడుతోందని చెప్పారు.

కేంద్రం రాయితీలు ఎత్తేస్తోందని వెల్లడించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube