మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బీజేపీ హైకమాండ్ సీరియస్

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది.కన్నా లక్ష్మీనారాయణతో భేటీతో పాటు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

బీజేపీని వీడి టీడీపీలో చేరిన కన్నాతో ఎందుకు సమావేశం అయ్యారో సమాధానం చెప్పాలని తెలిపింది.ఈ మేరకు హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.

అయితే బీజేపీ తీరుపై విష్ణుకుమార్ రాజు కొంత అసహనంతో ఉన్నారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement