గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ పైన అక్రమంగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం బంద్ నియోజకవర్గంలోని మహారాజ్ గంజ్ , ముక్తార్ గంజ్ , కిషన్ గంజ్ , బేగం బజార్,ఉస్మాన్ షాహీ , అశోక్ బజార్ , గౌలిగూడ , ఫిష్ మార్కెట్ , సుల్తాన్ బజార్ , బడిచౌడీ తదితర మార్కెట్లోని వ్యాపారులందరు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్ కు సంపూర్ణంగా మద్దతు పలికారు దీంతో గోషామహల్ నియోజకవర్గం లోని అన్ని చవరస్థ ల వద్ద ఎక్కడ చుసిన రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి మొత్తం మీద గోషామహల్ నియోజకవర్గం బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది