ఆర్-5 జోన్‎పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్

ఆర్ -5 జోన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

ఈ మేరకు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లతో పాటు ప్రభుత్వం తరపు వాదనలను వినింది.

అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.ఈ క్రమంలోనే ఆర్-5 జోన్ పై ఎల్లుండి ఉత్వర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది.

అయితే అమరావతిలో ఆర్ -5 జోన్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు