ఏపీలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది.
ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా సన్నరెడ్డి దయాకర్ రెడ్డి బరిలో నిలవనున్నారు.కడప -అనంతపురం - కర్నూలు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా నంగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ పట్టభద్రుల అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ లను ప్రకటించింది.
మరోవైపు తెలంగాణలోనూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.మహబూబ్ నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పోటీ చేయనున్నారని బీజేపీ వెల్లడించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy