ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు కాల్పుల మోత

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి.మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మరి కొందరు మావోయిస్టులు తప్పించుకోగా.

వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు