ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందు ఉంటా.. తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్ నగర్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో పర్యటన చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రజా సమస్యలపై వివిధ శాఖల అధికారులు తో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే తక్షణమే సమస్య పరిష్కరించాలని,బస్తీలలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిర్లక్ష్యం వహించ వద్దని , పోలీస్ అధికారులకు సూచించిన మంత్రి తలసాని సుభాష్ నగర్ సుందర్ నగర్, మోడల్ కాలనీ ఉదయ్ నగర్ కాలనీ లలో ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి తలసాని

తాజా వార్తలు