నేడు కాళేశ్వరానికి ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం

కాళేశ్వరానికి( Kaleshwaram ) ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం( NGRI Experts Team ) వెళ్లనుంది.

ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ,( Medigadda ) అన్నారం,( Annaram ) సరస్వతి బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజ్ ను నిపుణుల బృందం పరిశీలించనుంది.

ఈ క్రమంలో ఎన్జీఆర్ఐ నిపుణుల బృందంతో పాటు ఢిల్లీలోని సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు కూడా బ్యారేజీల పరిశీలనకు వెళ్లనున్నారు.కాగా బ్యారేజీలకు పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ సూచించింది.

ఎన్డీఎస్ఏ సూచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ క్రమంలోనే ఎన్జీఆర్ఐ బృందం ఇవాళ కాళేశ్వరానికి వెళ్లనుంది.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు