మాజీ ప్రధానికి అశ్రునివాళులు

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణాన్ని చింతిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యార్జీలు ధరించి శ్రద్ధాంజలి ఘటించారు.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కిడి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మందుగుల బాలకృష్ణ,కరంటోత్ భిక్షపతి నాయక్,ఏపూరి సతీష్,ఎం.

 Tearful Tributes To The Former Prime Minister , Dr. Manmohan Singh , Tearful Tri-TeluguStop.com

డి నయిమ్, షరీఫ్,కోనురెడ్డి నరసింహ, రాసమల్ల యాదయ్య, ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube