తెలంగాణలో ఒంటి గంటకు 40 శాతం పోలింగ్..!

తెలంగాణలో( Telangana ) లోక్ సభ ఎన్నికల పోలింగ్( Loksabha Polling ) కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 40.38 శాతం పోలింగ్ నమోదు అయింది.

 40 Percent Polling In 1 O Clock In Telangana Details, 40 Percent Polling, Aftern-TeluguStop.com

కాగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ( Voters ) బారులు తీరారు.

ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది.అయితే చివరి రెండు గంటల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒకటి, రెండు ప్రాంతాలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube