ఉభయ గోదావరి జిల్లాలపై చంద్రబాబు వరుస సమీక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) ఉభయ గోదావరి జిల్లాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో రెండు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

 Chandrababu's Series Of Reviews On Both Godavari Districts,godavari Districts,ra-TeluguStop.com

రఘురామ కృష్ణరాజుకు( Raghurama Krishnam Raju ) ఒక సీటు, బీజేపీతో మరో సీటు సర్దుబాటుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఈ క్రమంలోనే రఘురామకు నరసాపురం పార్లమెంట్ లో సీటు( Narsapuram Parliament Seat ) సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏలూరు పార్లమెంట్ లో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు చెబుతున్నారు.అదేవిధంగా అనపర్తికి బదులు బీజేపీ( BJP )కి మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో సీట్ల సర్దుబాటుపై రేపటి లోపు తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube