Guntur : గుంటూరులో రేపు జరగాల్సిన ఏపీసీసీ బహిరంగ సభ వాయిదా..!!

ఏపీ పీసీసీ రేపు గుంటూరులో( Guntur ) నిర్వహించ తలబెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది.మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో 175 అసెంబ్లీ మరియు 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే ఆశావహులతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ కానున్నారు.

 Apcc Public Meeting To Be Held Tomorrow In Guntur Has Been Postponed-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ నెల 11న విశాఖలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.కాగా ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube